Exclusive

Publication

Byline

సీజేపీ కీలక నేతలు అభిజీత్, సౌరవ్, అశుతోష్ ఏం చదువుకున్నారో తెలుసా?

భారతదేశం, జూలై 23 -- నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో పారదర్శకతను డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా 'కాక్రోచ్ జనతా పార్టీ' నిరసనలు ఉధృతం చేసింది. ఆన్‌లైన్ సటైరికల్ ప్లాట్‌ఫామ్‌గా ప్రారంభమైన ఈ గ్... Read More


CJP Nationwide Protest: విద్యార్థులపై దాడికి నిరసనగా రేపు సీజేపీ దేశవ్యాప్త ఆందోళనలు

భారతదేశం, జూలై 23 -- న్యూఢిల్లీ: నీట్-యుజి పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థులు చేపట్టిన నిరసనలపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 24, శుక్రవారం ర... Read More


నీట్ పేపర్ లీక్స్ వివాదం: రాహుల్ నేతృత్వంలో విపక్ష ఎంపీల భారీ ర్యాలీ

భారతదేశం, జూలై 23 -- న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో అక్రమాల కారణంగా మనస్తాపంతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు నివాళులర్పించేందుకు, నిరసన తెలుపుతున్న యువతకు అండగా నిలిచేందుకు 'ఇండ... Read More


కియా సైరోస్ ఈవీ లాంచ్.. రూ. 13.49 లక్షల ప్రారంభ ధరతో 526 కిమీ రేంజ్

భారతదేశం, జూలై 23 -- భారత ఈవీ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసేందుకు కియా ఇండియా సరికొత్త 'సైరోస్ ఈవీ' (Kia Syros EV) ఎలక్ట్రిక్ SUVని ఆవిష్కరించింది. భారత్‌లో తయారైన కియా రెండవ మాస్-మార్కెట్ ఈ... Read More


మారుతి సుజుకి బ్రెజా ఫేస్‌లిఫ్ట్‌కు 5-స్టార్ BNCAP సేఫ్టీ రేటింగ్

భారతదేశం, జూలై 23 -- భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, తన ప్రజాదరణ పొందిన సబ్-4 మీటర్ ఎస్‌యూవీ 'బ్రెజా ఫేస్‌లిఫ్ట్' (2026 Maruti Suzuki Brezza facelift) విడుదల సమయానికి ముందే కీలక ప్... Read More


ఇన్ఫోసిస్ క్యూ1 ఫలితాలు.. 12% పెరిగిన నికర లాభం.. కొత్త సీఈఓగా ఆశిష్ కుమార్ దాస్

భారతదేశం, జూలై 23 -- భారత ఐటీ రంగానికి చెందిన ప్రముఖ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి (Q1FY27) సంబంధించిన ఆర్థిక ఫలితాలను జూలై 23న విడుదల చేసింది. కంపెనీ... Read More


మెర్సిడెస్-ఏఎమ్‌జీ E 53 హైబ్రిడ్ 4MATIC+ లాంచ్.. రూ. 1.45 కోట్ల ప్రారంభ ధర

భారతదేశం, జూలై 23 -- భారత లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్-బెంజ్ దేశంలో తన తొలి ఎలక్ట్రిఫైడ్ ఏఎమ్‌జీ ఈ-క్లాస్ మోడల్ 'మెర్సిడెస్-ఏఎమ్‌జీ E 53 హైబ్రిడ్ 4MATIC+' (Mercedes-AMG E 53 HYBRID 4MATIC+) ను అధిక... Read More


రూ. 50 లోపు పెన్నీ స్టాక్ ధమాకా.. క్యూ1 ఫలితాలతో 20% అప్పర్ సర్క్యూట్

భారతదేశం, జూలై 23 -- స్టాక్ మార్కెట్ నిస్తేజంగా ఉన్నప్పటికీ ఒక చిన్న పెన్నీ స్టాక్ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1) లో మైండ్ బ్లోయింగ్ ప్రదర్శన కనబర... Read More


ఎస్‌బీఐ సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026.. అర్హతలు, దరఖాస్తు విధానం ఇవే

భారతదేశం, జూలై 23 -- దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) విద్యార్థుల కోసం 'సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2026'ను అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవ... Read More


ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రికార్డు లాభాలు.. క్యూ1లో Rs.317 కోట్లు

భారతదేశం, జూలై 23 -- ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1) ఫలితాల్లో దుమ్మురేపింది. జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి గురువారం నాడు బలమైన ఆర్థిక ఫలితాల... Read More